DAILY G.K. BITS IN TELUGU 18th SEPTEMBER 2023
1) మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుండగా ఎవరు రాశారు.?
జ : వినాయకుడు
2) భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : న్యూ ఢిల్లీ
3) రాష్ట్రపతి ఎన్నికల జరిగిన ఎన్నికల రోజులలోపు ఆ ఎన్నిక పై ఫిర్యాదు చేయవచ్చు.?
జ : 30 రోజులు
4) దేశంలో ఎర్ర నేలలు విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.?
జ : తమిళనాడు
5) ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది.?
జ : భారతదేశం
6) భారతదేశంలో ఎంతకు పైగా జనాభా ఉంటే ఆ నగరాలను మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు.?
జ : పది లక్షల పైగా
7) భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి.?
జ : న్యూమార్ దీవులు
8) పోలియో వైరస్ సోకినప్పుడు ఏ నాడీ కణాలు దెబ్బతింటాయి.?
జ : చాలక నాడీ కణాలు
9) నార్కో టెస్టులో ఉపయోగించే మందు పేరు ఏమిటి.?
జ : పెంటాథాల్
10) అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా
11) భారత్ న్యాయవ్యవస్థ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : కారన్ వాలిస్
12) బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు పోరాడిన ఆక్రమించలేకపోయినా దేశం ఏది.?
జ : ఆఫ్ఘనిస్తాన్