BIKKI NEWS (MAY 18) : VIDYADHAN SCHOLARSHIP పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ల కొరకు ప్రకటన జారీ చేసింది.
VIDYADHAN SCHOLARSHIP FOR INTER STUDENTS.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్ లు అందించనున్నారు.
ఈ స్కాలర్షిప్ ద్వారా సంవత్సరానికి 10,000/- నుండి 75 వేల వరకు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు.
ప్రతి సంవత్సరం దాదాపు పదివేల మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తింది.
విద్యార్థులు పదో తరగతిలో 90% లేదా 9.0 సీజీపీఏ పాయింట్లు సాధించి ఉండాలి.
దివ్యాంగ విద్యార్థులు 75% లేదా 7.5 సిజిబీఐ పాయింట్లు సాధించి ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు కలిగిన వారు మాత్రమే అర్హులు
విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొంది ఉండాలి.
విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గోవా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : www.vidyadhan.org
- IIIT BASARA 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ బాసర ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు