Home > EDUCATION > SCHOLARSHIP > VIDYADHAN SCHOLARSHIP – పది పాసైన విద్యార్థులకు 10 – 75 వేల స్కాలర్ షిప్

VIDYADHAN SCHOLARSHIP – పది పాసైన విద్యార్థులకు 10 – 75 వేల స్కాలర్ షిప్

BIKKI NEWS (MAY 18) : VIDYADHAN SCHOLARSHIP పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాధన్ స్కాలర్షిప్ ల కొరకు ప్రకటన జారీ చేసింది.

VIDYADHAN SCHOLARSHIP FOR INTER STUDENTS.

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్ లు అందించనున్నారు.

ఈ స్కాలర్షిప్ ద్వారా సంవత్సరానికి 10,000/- నుండి 75 వేల వరకు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించనున్నారు.

ప్రతి సంవత్సరం దాదాపు పదివేల మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను అందజేస్తింది.

విద్యార్థులు పదో తరగతిలో 90% లేదా 9.0 సీజీపీఏ పాయింట్లు సాధించి ఉండాలి.

దివ్యాంగ విద్యార్థులు 75% లేదా 7.5 సిజిబీఐ పాయింట్లు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు కలిగిన వారు మాత్రమే అర్హులు

విద్యార్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొంది ఉండాలి.

విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గోవా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : www.vidyadhan.org

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు