BIKKI NEWS (MAY 06) : Today stock market updates. స్టాక్ మార్కెట్ లు ఈరోజు నష్టాలతో ముగిశాయి.
Today stock market updates.
భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లు నష్టాలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.
సెన్సెక్స్ 115.77 పాయింట్స్ నష్టపోయి 80,641.07 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 81.55 పాయింట్లు నష్టపోయి 24,379.60 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్