BIKKI NEWS (APR. 21) : today stock market news . స్టాక్ మార్కెట్ లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. గత వారం ట్రెండ్ ను కొనసాగిస్తూ ఈ వారం కూడా లాభాలతో ఆరంభమయ్యాయి..
today stock market news
సెన్సెక్స్ 855.30 పాయింట్స్ లాభపడి 79,408.50 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
అలాగే నిఫ్టీ 273.90 పాయింట్లు లాభపడి 24,125.55 పాయింట్స్ వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ గరిష్టంగా 79,635.05 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 78,776.06 పాయింట్స్ ను తాకింది.
నిఫ్టీ గరిష్టంగా 24,189.55 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 23,903.55 పాయింట్స్ ను తాకింది.
భారత మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లు కూడా లాభాలు గడించాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్