Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 04 – 2025

BIKKI NEWS (APRIL 02) : TODAY NEWS IN TELUGU on 2nd APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd APRIL 2025

TELANGANA NEWS

KCR – ఎప్రిల్ 27న బీఆర్‌ఎస్ రజతోత్సవ మహసభ

RAINS – రానున్న ఐదు రోజులు తెలంగాణ లో వర్షాలు

LRS – ఎల్ఆర్ఎస్ ద్వారా 1000 కోట్లు దాటిన ఆదాయం

HCU – హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం పై మంత్రులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు

400 ఎకరాల భూమిని సాధించడం మా ప్రభుత్వ విజయం బట్టి విక్రమార్క

ANDHRA PRADESH NEWS

Ration Cards – మే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం మంత్రి నాదెండ్ల

Death Penalty – బాలిక హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించిన చోడవరం కోర్టు

Pensions – లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

NATIONAL NEWS

Amith sha – నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 12 నుంచి ఆరుకు తగ్గింది. 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా తొలగిస్తాం.

SUPREME COURT – ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ళు కూల్చివేసిన సంఘటన తమ అంతరాత్మకే షాక్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బాధితులకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

గుజరాత్ లోని బాణాసంచ తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు

భారత పర్యటనకు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియోల్ బోరిక్

SHIRDI : షిరిడికి వచ్చే భక్తులకు ఐదు లక్షల బీమా పథకం

INTERNATIONAL NEWS

మయన్మార్ లో భూకంప మృతుల సంఖ్య 2,700 దాటింది

అవకాశం వస్తే మరోసారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు సునీత విలియమ్స్ ప్రకటించింది

CHINA – ఎగిరే టాక్సీ లకు అనుమతి ఇచ్చిన చైనా

BUSINESS NEWS

GST – మార్చి 2025 లో జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లకు చేరింది.

STOCK MARKET – భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

సెన్సెక్స్ : 76,024.51 (-1390.41)
నిఫ్టీ : 23,165 (-353.65)

GOLD RATE : స్వచ్ఛమైన 24 కేరట.ల తులం బంగారం 94,150 రూపాయలకు చేరింది.

SPORTS NEWS

IPL 2025 – లక్నో పై పంజాబ్ ఘనవిజయం

KOHLI – వచ్చే వన్డే ప్రపంచ కప్ ఆడుతానంటూ కీలక ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ

మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ టోర్నీ కి స్వస్తి పలకాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం

టి20 క్రికెట్ లో 8000 పరుగులు పూర్తి చేసిన ఐదవ భారత బ్యాట్స్మెన్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు

EDUCATION & JOBS UPDATES

JEE – నేటి నుండి జేఈఈ పరీక్షలు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు