Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 05- 2025

BIKKI NEWS (MAY 15) : TODAY NEWS IN TELUGU on 15th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 15th MAY 2025

TELANGANA NEWS

సాగునీటి ప్రాజెక్టులను దొరితగతిన పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు

నేటి నుండి సరస్వతి పుష్కరాలు ప్రారంభం

చెరుకు పంటకు టన్నుకు 225 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం

దోస్త్ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వలేమని తెలిపిన హైకోర్టు

ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

తెలంగాణ గురుకుల పనివేళల్లో మార్పునకు సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు

ANDHRA PRADESH NEWS

బయోలంపీ వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు

రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానని బాబు తెలిపారు

ఉచిత సిలిండర్ డబ్బులను ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో వెయ్యాలని నిర్ణయం

50% మేర మూలపేట నిర్మాణం పనులు పూర్తి

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఎపీఆర్జేసి, ఏపీఆర్ఠీసీ సెట్ ఫలితాలు విడుదల

పీఆర్సీ ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం కోరింది

NATIONAL NEWS

52వ సీజేఐ గా జస్టీస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం

BSF జవాన్ ను భారత్ కు అప్పగించిన పాకిస్తాన్

పాకిస్తాన్ కు చెందిన నౌక పారాదీప్ పోర్ట్ కు చేరుకోవడంతో భద్రత కట్టుదిట్టం చేశారు

భారత దౌత్యధికారిని బహిష్కరించిన పాకిస్తాన్

ఉత్తరప్రదేశ్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

తుర్కియో యూనివర్సిటీతో ఒప్పందం రద్దు చేసుకున్న జేఎన్‌యూ

కర్రిగుట్టలో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం

వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ అందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది

INTERNATIONAL NEWS

గాజా పై ఇజ్రాయెల్ తాజాగా దాడి చేయడంతో 70 మంది మృతి చెందినట్లు సమాచారం

కెనడా విదేశాంగ శాఖ మంత్రిగా ప్రవాస భారతీయురాలు అనిత ఆనంద్ నియామకం

17 లక్షల కోట్లతో 160 విమానాలను కొనుగోలు చేయనున్న ఖతార్ ఎయిర్ వేస్

సింధు నది జలాల ఒప్పందంపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలంటూ పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసింది

పాకిస్తాన్ కు మరోసారి 8,738 కోట్ల రూపాయలను ఐఎంఎఫ్ ప్రకటించింది.

BUSINESS NEWS

STOCK MARKET – లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ 182, నిఫ్టీ 88 పాయింట్స్ చొప్పున లాభపడ్డాయి.

GOLD RATE – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,050 వద్ద ఉంది.

USD – INR – డాలర్ తో రూపాయి మారకం విలువ 85.46 రూపాయల వద్ద ట్రేడ్

ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 0.85 శాతంగా నమోదయింది

SPORTS NEWS

NEERAJ CHOPRA – నీరజ్ చోప్రా కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించారు

ICC AWARDS – ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఏప్రిల్ 2025 గాను పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారుడు మెహిదీ హ‌స‌న్ మిరాజ్, మహిళల విభాగంలో స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరీన్ బ్రైసె గెలుచుకున్నారు.

ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల వల్ల ఏర్పడిన శూన్యతను తాత్కాలిక క్రికెటర్లతో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తోంది

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1511 రోజులుగా నెంబర్ వన్ ఆల్ రౌండర్ నిలిచిన క్రికెటర్ గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించారు

భారత్ ఆసియా కప్ హాకీ 2025 పోటీలు నిర్వహించనున్నారు

EDUCATION & JOBS UPDATES

AP DSC 2025 – నేటితో ముగుస్తున్న ఏపీ దరఖాస్తు గడువు

TG DEECET – నేటితో ముగుస్తున్న తెలంగాణ డిఈఈసెట్ దరఖాస్తు

EAPCET – మే 22న ఎఫ్‌సెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్

BITSAT 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

ఎపీఆర్జేసి, ఏపీఆర్ఠీసీ సెట్ .ఫలితాలు విడుదల

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు