BIKKI NEWS (DEC. 27) : Today holiday in telangana. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 27) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.
Today holiday in telangana
అలాగే వారం రోజులపాటు సంతాపదినాలుగా ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు అలాగే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్