BIKKI NEWS (JUNE IN 19) : Thalliki vandanam application last chance. తల్లికి వందనం పథకం కింద 2025 – 26 విద్యా సంవత్సరానికి నగదు జమ కాని వారికి దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 20 వరకు అవకాశం కలదు. ఈ అవకాశం రేపటితో ముగుస్తుంది
Thalliki vandanam grievance form
తల్లికి వందనం నగదు జమ కాని వారు గ్రీవెన్స్ ఫామ్ నింపి గ్రామ, వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
గ్రీవెన్స్ ఫామ్ దరఖాస్తు చేయడానికి జూన్ 20 తో గడువు ముగుస్తుంది.
గ్రీవెన్స్ ఫామ్ నింపిన వారి దరఖాస్తులను జూన్ 28వ తేదీ వరకు పరిశీలించి జూన్ 30న అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
గ్రీవెన్స్ ఫామ్ నింపి అర్హుల జాబితాలో చోటు సంపాదించుకున్న వారికి జూలై 5వ తారీఖున తల్లికి వందనం కింద నగదు జమ కానుంది.

- Scholarship online test – స్కాలర్ షిప్ ల కొరకు ఆన్లైన్ టెస్ట్
- Thalliki vandanam – తల్లికి వందనం రాని వారికి అవకాశం
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- COMMON BOARD – 10, 12 తరగతులకు కామన్ బోర్డు ఏర్పాటు – కేంద్ర సూచన
- RYTHU BHAROSA – రైతు భరోసా జమ కాని వారి కోసం