Home > ANDHRA PRADESH > THALLIKI VANDANAM – తల్లికి వందనంపై ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్

THALLIKI VANDANAM – తల్లికి వందనంపై ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్

BIKKI NEWS (JUNE 23) : Thalliki vandanam for Intermediate students. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ ఇచ్చింది.

Thalliki vandanam for Intermediate students

2025 – 26 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్ ఫస్టియర్ లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తల్లికి వందనం నగదును జమ చేయనుంది.

అయితే ఏ విద్యార్థులు అయితే జూన్ 30 లోపు ఏదైనా గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ కళాశాలలో ఫస్టియర్ అడ్మిషన్ పొంది ఉండాల్సి ఉంటుంది.

అలా అయితేనే వారికి తల్లికి వందనం కింద జూలై 5వ తేదీ వరకు తల్లికి వందనం కింద నగదు జమ అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

సంబంధిత కళాశాలలు అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను యుడైస్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు