Home > ANDHRA PRADESH > THALLIKI VANDANAM – తల్లికి వందనంపై కీలక అప్డేట్

THALLIKI VANDANAM – తల్లికి వందనంపై కీలక అప్డేట్

BIKKI NEWS (JUNE 12) : THALLIKI VANDANAM ELIGIBILITY LIST 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లికి వందనం పథకం అమలు గురించి ఈరోజు ప్రకటించారు 2025 – 26 విద్యా సంవత్సరానికి 67 లక్షల మంది విద్యార్థులకు 10,091 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ప్రకటించారు.

THALLIKI VANDANAM ELIGIBILITY LIST 2025.

ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అందరూ అర్హులేనని ప్రకటించారు.

తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనములు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు తల్లికి వందనం అందజేస్తామని తెలిపారు.

అర్హులైన విద్యార్థుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాలలో ఉంచుతామని తెలిపారు.

ఏవైనా అభ్యంతరాలు ఫిర్యాదులు ఉంటే జూన్ 26 వరకు సమర్పించాలని తెలిపారు.

అర్హులైన విద్యార్థుల తుది జాబితాను జూన్ 30న విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు