Home > ANDHRA PRADESH > Thalliki Vandanam – వారికి వెరిఫికెషన్ తర్వాతే డబ్బులు జమ

Thalliki Vandanam – వారికి వెరిఫికెషన్ తర్వాతే డబ్బులు జమ

BIKKI NEWS (JUNE 15) : THALLIKI VANDANAM AFTER VERIFICATION SAYS LOKESH. తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి జమ అవుతున్నాయని దీనితో తల్లుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

THALLIKI VANDANAM AFTER VERIFICATION SAYS LOKESH

అయితే 6గురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులకు మరియు అనాధ పిల్లలకు ఇంతవరకు తల్లికి వందనం నగదు జమ కాలేదని తెలిపారు. వీరికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు