BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA MORE THAN 4 ACERS. రైతు భరోసా పథకం కింద ఈరోజు 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాలుగు ఎకరాల లోపు పొలమున్న రైతులకు నగదు జమ పూర్తయిన సంగతి తెలిసిందే.
RYTHU BHAROSA MORE THAN 4 ACERS
4 ఎకరాల లోపు పొలం ఉన్న 6.33 లక్షల మంది రైతులకు గానూ 21.89 లక్షల ఎకరాలకు 1313.53 కోట్లను బుధవారం నాడు రైతుల ఖాతాలో జమ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 5215.26 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద జమ చేశారు.
మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా నిధులను వీలైనంత త్వరగా జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.
- ENGINEERING FEES – ఇంజనీరింగ్ ఫీజు పెంపు లేదు
- RYTHU BHAROSA – నేడు వారి ఖాతాల్లో నగదు జమ
- TRUMP – పాక్ తో విందు రాజకీయం –
- JOBS – గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ప్రకటన
- MEGA JOB MELA – సిద్దిపేటలో 21న మెగా ఫార్మా జాబ్మేళా