BIKKI NEWS (JUNE 22) : Rythu Bharosa credited upto 9 acres. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాటికి 9 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Rythu Bharosa credited upto 9 acres.
ఇప్పటివరకు 7,770.83 కోట్లను రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద జమ చేసినట్లు తెలిపారు.
మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
- RYTHU BHAROSA – ఆ భూములకు కూడా రైతు భరోసా
- RYTHU BHAROSA – 9 ఎకరాలలోపు రైతు భరోసా జమ
- Bhu Bharati – భూసమస్యలు 8. 58 లక్షలు
- Pension – వారికి 2,016 ఫించన్
- B2 BOMBS & BUNKER BOMBS – బీ2, బంకర్ బాంబులపై విశ్లేషణ