Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA – 9 ఎకరాలలోపు రైతు భరోసా జమ

RYTHU BHAROSA – 9 ఎకరాలలోపు రైతు భరోసా జమ

BIKKI NEWS (JUNE 22) : Rythu Bharosa credited upto 9 acres. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాటికి 9 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Rythu Bharosa credited upto 9 acres.

ఇప్పటివరకు 7,770.83 కోట్లను రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద జమ చేసినట్లు తెలిపారు.

మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు