BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS. ఐదు ఎకరాల కొరకు పొలం ఉన్న రైతులకు ఈ రోజు రైతు భరోసా సొమ్ము 30 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.
RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS
4.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1189.43 కోట్ల రూపాయల నగదును జమ చేశామని తెలిపారు. మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాలో 6404.7 కోట్ల రూపాయలను ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద జమ చేసామని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్