Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA – 5 ఎకరాల వరకు రైతు భరోసా జమ

RYTHU BHAROSA – 5 ఎకరాల వరకు రైతు భరోసా జమ

BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS. ఐదు ఎకరాల కొరకు పొలం ఉన్న రైతులకు ఈ రోజు రైతు భరోసా సొమ్ము 30 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.

RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS

4.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1189.43 కోట్ల రూపాయల నగదును జమ చేశామని తెలిపారు. మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాలో 6404.7 కోట్ల రూపాయలను ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద జమ చేసామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు