BIKKI NEWS (JUNE 19) : RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS. ఐదు ఎకరాల కొరకు పొలం ఉన్న రైతులకు ఈ రోజు రైతు భరోసా సొమ్ము 30 వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ కావడం జరిగింది ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.
RYTHU BHAROSA CREDITED UPTO 5 ACERS
4.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1189.43 కోట్ల రూపాయల నగదును జమ చేశామని తెలిపారు. మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాలో 6404.7 కోట్ల రూపాయలను ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద జమ చేసామని తెలిపారు.
- IRAN – ISRAEL WAR – ఇరాన్ పై సైనిక చర్యకు సిద్దమవుతున్న అమెరికా
- ASHA WORKER JOBS – ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్
- TG POLYCET 2025 COUNSELLING SCHEDULE – పాలిసెట్ కౌన్సెలింగ్
- TG 10th supplementary results date. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ
- AP LAWCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి