BIKKI NEWS (JUNE 23) : Rythu Bharosa credited upto 15 acers. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కింద నగదు జమ చేసింది.
Rythu Bharosa credited upto 15 acers.
దాదాపు 513 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇప్పటివరకు మొత్తం 67.01 లక్షల రైతుల ఖాతాల్లో 8,284 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.
మిగిలిన రైతులకు మరియు ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగు భూములకు కూడా రైతు భరోసా కింద వీలైనంత త్వరగా నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు .
- NMMS 2025 – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్
- RGUKT IIIT 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ ఫలితాలు
- CURRENT AFFAIRS JUNE 23rd 2025 – కరెంట్ అఫైర్స్
- THALLIKI VANDANAM – తల్లికి వందనంపై ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్
- CCI JOBS – సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో కాంట్రాక్టు జాబ్స్