BIKKI NEWS (JUNE 25) : RYTHU BHAROSA CREDITED MORE THAN 15 ACERS. 15 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 459.47 కోట్లను జమ చేసింది.
RYTHU BHAROSA CREDITED MORE THAN 15 ACERS
దీంతో వానా కాల సీజన్ రైతు భరోసా కింద రైతులందరికీ జమ అయినట్లు అయిందని ప్రభుత్వం ప్రకటించింది
మొత్తం ఒక కోటి 46 లక్షల ఎగరాలకు 8744.13 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేసామని ప్రకటించింది.
ఎవరైనా రైతులకు రైతు భరోసా జమ కాకుంటే వారి వివరాలను పరిశీలించి నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు
- UN SDR REPORT 2025 – ఐరాస సుస్థిరాబివృద్ది నివేదిక
- LOCAL BODY ELECTIONS – స్థానిక ఎన్నికల నిర్వహణకు గడువు విధించిన హైకోర్టు
- GOLD RATE – మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!
- BTech counseling – బీటెక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కు బ్రేక్