BIKKI NEWS (JUNE 25) : RYTHU BHAROSA CREDITED MORE THAN 15 ACERS. 15 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు 459.47 కోట్లను జమ చేసింది.
RYTHU BHAROSA CREDITED MORE THAN 15 ACERS
దీంతో వానా కాల సీజన్ రైతు భరోసా కింద రైతులందరికీ జమ అయినట్లు అయిందని ప్రభుత్వం ప్రకటించింది
మొత్తం ఒక కోటి 46 లక్షల ఎగరాలకు 8744.13 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేసామని ప్రకటించింది.
ఎవరైనా రైతులకు రైతు భరోసా జమ కాకుంటే వారి వివరాలను పరిశీలించి నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్