BIKKI NEWS (JUNE 21) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 7 ACERS. 7 ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా నగదు జమ అయినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 7 ACERS
2.64 లక్షల మంది రైతులకు 905.89 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద వారి బ్యాంకు ఎకౌంట్ లలో జమ చేసినట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు జమ అయిందని, మిగిలిన రైతులకు కూడా వీలైనంత త్వరగా రైతు భరోసా నగదు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్