Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA _ 4ఎకథాల వరకు రైతు భరోసా జమ

RYTHU BHAROSA _ 4ఎకథాల వరకు రైతు భరోసా జమ

BIKKI NEWS (JUNE 18) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES. 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధుల జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES

ఎకరానికి 6 వేల చొప్పున మొత్తం 1313.53 కోట్లను రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

వారం రోజుల్లో మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు