BIKKI NEWS (JUNE 18) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES. 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధుల జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 4 ACRES
ఎకరానికి 6 వేల చొప్పున మొత్తం 1313.53 కోట్లను రైతుల ఖాతాల్లో ఈరోజు జమ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.
వారం రోజుల్లో మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెప్పారు
- KHAMENEI – తగ్గేదే లే – ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన
- RYTHU BHAROSA _ 4ఎకథాల వరకు రైతు భరోసా జమ
- AP DSC 2025 KEY – ఏపీ డీఎస్సీ ప్రాథమిక కీ
- WAR STARTED – యుద్ధం ఆరంభమైందని ఖమేనీ ప్రకటన
- CURRENT AFFAIRS 18th JUNE 2025 – కరెంట్ అఫైర్స్