BIKKI NEWS (JUNE 17) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES. మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ ఈరోజుతో పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES
ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున 1551.89 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఈరోజుతో 10.45 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.
రైతు కు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
- AGNIVEER ADMIT CARDS – అగ్నివీర్ అడ్మిట్ కార్డులు కోసం క్లిక్ చేయండి
- RYTHU BHAROSA – 3 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి
- TRUMP BIG WORK – పెద్ద పని చేయబోతున్నా – ట్రంప్
- CURRENT AFFAIRS 17th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- AFCAT 2025 – II – ఏఎఫ్ క్యాట్ 2025- II నోటిఫికేషన్