Home > FARMER'S NEWS > RYTHU BHAROSA – 3 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి

RYTHU BHAROSA – 3 ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి

BIKKI NEWS (JUNE 17) : RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES. మూడు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ ఈరోజుతో పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

RYTHU BHAROSA AMOUNT CREDITED UPTO 3 ACRES

ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున 1551.89 కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేశామని మంత్రి తెలిపారు.

ఈరోజుతో 10.45 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.

రైతు కు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు