Home > SPORTS > CRICKET > IND vs ENG – రిషభ్ పంత్ సెంచరీ

IND vs ENG – రిషభ్ పంత్ సెంచరీ

BIKKI NEWS (JUNE 21) : Rishab Pant Century and India falls wickets. ఇండియా ఇంగ్లండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ సెంచరీ (134) చేశాడు.

Rishab Pant Century and India falls wickets.

అయితే లంచ్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 454/7 స్కోరుతో ఉంది

మరోవైపు కెప్టెన్ శుభమన్ గిల్ 147 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన కరెంట్ నాయర్ డక్ అవుట్ గా వెనుతిరిగాడు

లంచ్ సమయానికి క్రీజులో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ – 4 బషీర్, టాంగ్, కార్సే తలో వికెట్ తీశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు