BIKKI NEWS (JUNE 15) : PM KISAN SAMMAN NIDHI 2025 STATUS. దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2025 సంవత్సరానికి గానూ 20వ ఇన్స్టాల్మెంట్ జూన్ నెలలోనే పడే అవకాశం ఉంది.
PM KISAN SAMMAN NIDHI 2025 STATUS
విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 20వ తేదీన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.
నూతనంగా పంట పొలాలు కొన్నవాళ్లు సీఎం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఈ లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
PM KISAN SAMMAN NIDHI NEW REGISTRATION LINK
అలాగే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వారు ఈ కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు.
PM KISAN SAMMAN NIDHI eKYC LINK
ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు తమ యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి