BIKKI NEWS (ఎప్రిల్ – 24) : 1992లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయితీ రాజ్ వ్యవస్థ ఏర్పడింది. ఆ సవరణ 1993, ఏప్రిల్ 24 నుండి (PANCHAYATHI RAJ DAY) అమలులోకి వచ్చింది.
Panchayathi Raj Day
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010, ఏప్రిల్ 24న తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ప్రారంభించాడు.
- ICC HALL OF FAME – ధోనీ తో పాటు ఆరుగురికి చోటు
- DAILY GK BITS IN TELUGU JUNE 10th
- చరిత్రలో ఈరోజు జూన్ 10
- SSC CGLE 2025 NOTIFICATION – 14,582 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- BUS PASS – స్టూడెంట్ బస్సు పాసులపై గుడ్ న్యూస్