BIKKI NEWS : Padma Vibhushan Awards 2025 Winners and their work. పద్మ విభూషణ్ 2025 గ్రహీతలు వారీ రంగాలలో వారి కృషి గురించి పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…
Padma Vibhushan Awards 2025 Winners and their work
2025 సంవత్సరానికి గానూ మొత్తం 07 మందికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు…
1) దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి – మెడిసిన్
2) శ్రీమతి కుముదిని రజనీకాంత్ లఖియ – కళలు
3) జస్టిస్ (రిటైర్డ్) జగదీశ్ సింగ్ ఖేహర్ – పబ్లిక్ ఎఫైర్స్
4) యం.టీ. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) – సాహిత్యం & విద్య
5) ఒసాము సుజుకీ (మరణానంతరం) (విదేశీయుడు) – వాణిజ్యం
6) లక్ష్మీ నారాయణ సుబ్రహ్మణ్యం – కళలు
7) శారదా సిన్హా – (కళలు)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్