BIKKI NEWS (JUNE 19) : OPERATION SINDHU. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా చెప్పుకున్న భారతీయ విద్యార్థులను, పౌరులను వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ సింధు ను భారత్ ప్రభుత్వం ప్రారంభించింది.
OPERATION SINDHU
ఇరాన్ దేశంలో దాదాపు 4,000 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం
ఇరాన్ నుంచి ఆర్మేనియాకు దాదాపు 110 మంది విద్యార్థులు చేరుకున్నారు ఆర్మేనియా రాజధాని యరవాన్ నుండి వీరు భారత్ కు ప్రత్యేక విమానంలో రానున్నట్లు సమాచారం.
మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా భారత్ కు సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ సింధును భారత్ ప్రభుత్వం చేపట్టింది.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- COMMON BOARD – 10, 12 తరగతులకు కామన్ బోర్డు ఏర్పాటు – కేంద్ర సూచన
- RYTHU BHAROSA – రైతు భరోసా జమ కాని వారి కోసం
- Jobs – ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 612 ఉద్యోగాలు
- Kendra Sahitya Akademi Awards 2025 – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్