Home > NATIONAL > OPERATION SINDHU – ఇరాన్ లో ఇండియన్స్ కొరకు ఆఫరేషన్ సింధూ

OPERATION SINDHU – ఇరాన్ లో ఇండియన్స్ కొరకు ఆఫరేషన్ సింధూ

BIKKI NEWS (JUNE 19) : OPERATION SINDHU. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా చెప్పుకున్న భారతీయ విద్యార్థులను‌, పౌరులను వెనక్కి తీసుకురావడానికి ఆపరేషన్ సింధు ను భారత్ ప్రభుత్వం ప్రారంభించింది.

OPERATION SINDHU

ఇరాన్ దేశంలో దాదాపు 4,000 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం

ఇరాన్ నుంచి ఆర్మేనియాకు దాదాపు 110 మంది విద్యార్థులు చేరుకున్నారు ఆర్మేనియా రాజధాని యరవాన్ నుండి వీరు భారత్ కు ప్రత్యేక విమానంలో రానున్నట్లు సమాచారం.

మిగిలిన వారిని కూడా వీలైనంత త్వరగా భారత్ కు సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ సింధును భారత్ ప్రభుత్వం చేపట్టింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు