Economics Nobel 2024 – సమాజ శ్రేయస్సుపై అధ్యయనానికి అర్ధశాస్త్ర నోబెల్

BIKKI NEWS (OCT. 14) : The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”

Nobel Prize in Economic Sciences 2024

ఈ ఏడాది అర్ద శాస్త్ర నోబెల్ బహుమతి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన డారన్‌ ఏస్‌మోగ్లు, సిమన్‌ జాన్సన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన జేమ్స్‌. ఎ .రోబిన్‌సన్‌లకు ద‌క్కింది.

సమాజ శ్రేయస్సును నిర్ణయించడంలో సంస్థల పాత్రపై వీరు చేసిన అధ్యయనానికి గానూ నోబెల్‌ బహుమతి దక్కింది.

గతేడాది కూడా ఆర్థిక‌శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం ద‌క్కింది. బెన్ ఎస్ బెర్నాంకి, డ‌గ్లస్ డ‌బ్ల్యూ. డైమండ్‌, ఫిలిప్ హెచ్‌.దిబ్విగ్‌లు నోబెల్‌ను అందుకున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల‌పై ఈ ముగ్గురు ప‌రిశోధ‌న‌లు చేశారు. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైంద‌న్న విష‌యాన్ని ఈ ముగ్గురూ త‌మ ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడించారు. బ్యాంకులు దివాళా తీయ‌కుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీల‌క‌మైంద‌ని నోబెల్ క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది.

ఇవాళ అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. ఈ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు