Home > EDUCATION > SCHOLARSHIP > NMMSE > NMMS 2025 – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్

NMMS 2025 – నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 23) : National Means Cum Merit Scholarship 2025. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ 2025 – 26 విద్యా సంవత్సరం కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన విద్యార్థులకు నెలకు 1,000/- చొప్పున సంవత్సరానికి 12 వేలు చొప్పున 9వ తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ వరకు అందజేస్తారు.

National Means Cum Merit Scholarship 2025

అర్హతలు :

  • ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ ఉండాలి.
  • 7వ తరగతిలో 55% (SC, ST – 50%)మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
  • వయోపరిమితి 13 -15 ఏళ్ల మద్య ఉండాలి.
  • తల్లిదండ్రులు వార్షిక ఆదాయం 3,5000/- మించరాదు.

దరఖాస్తు ఫీజు : 100/- రూపాయలు. (SC ,ST, PH – 50/-)

అప్లికేషన్ విధానం & గడువు : ఆన్లైన్ పద్దతిలో. ఆగస్టు – 31 – 2025 వరకు

ఎంపిక విధానం : మెంటల్ ఎబిలిటి టెస్టు (MAT), స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) రెండు పరీక్షలు 90 మార్కులకు ఉంటాయి. రెండింటిలో 40 మార్కులు అర్హత మార్కులు

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://bse.telangana.gov.in/NMMS.aspx

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు