.BIKKI NEWS (JUNE 19) : Kendra Sahitya Akademi Awards 2025 full list. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు 2025 ను 24 భాషల్లో ఉత్తమ రచనలకు ప్రకటించారు.
Kendra Sahitya Akademi Awards 2025 full list.
తెలుగు భాషకు సంబంధించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరు గ్రామానికి చెందిన గంగిశెట్టి శివకుమార్ రచించిన “కబుర్ల దేవత” పుస్తకానికి కథల విభాగంలో కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది.
అలాగే విశాఖపట్నం జిల్లా వాడారంబిల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ సూరి రచించిన “మైరావణ” కు నవల విభాగంలో సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది.
పురస్కార గ్రహీతలకు జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయల నగదును అందజేస్తారు.
వివిధ భాషల్లో వివిధ రచయితలకు వివిధ కేటగిరీల కింద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను బహుకరించారు వారి పూర్తి జాబితా కింద ఇవ్వబడింది.

