Home > EMPLOYEES NEWS > PROMOTION – 61 మంది జేఎల్స్ కు ప్రిన్సిపాల్ గా పదోన్నతి

PROMOTION – 61 మంది జేఎల్స్ కు ప్రిన్సిపాల్ గా పదోన్నతి

BIKKI NEWS (MAY 13) : JL to principal promotions in ap. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 61 మంది జూనియర్ లెక్చరర్ లను ప్రిన్సిపాల్స్ గా పదోన్నతి కల్పిస్తూ ఇంటర్ విద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

JL to principal promotions in ap

జోన్ – 1 లో 15 మంది, జోన్ – 2 లో 14 మంది, జోన్ – 3 లో 11 మంది, జోన్ – 4 లో 21 మందికి ప్రిన్సిపాల్ గా పదోన్నతి కల్పించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు