BIKKI NEWS (APR. 18) : JEE MAINS (II) 2025 RESULTS WILL RELEASE ON 19th April. జేఈఈ మెయిన్స్ 2025 రెండో దశ ఫలితాలను ఏప్రిల్ 19న విడుదల చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.
JEE MAINS (II) 2025 RESULTS WILL RELEASE ON 19th April
ఈరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు ఫైనల్ కీ ని విడుదల చేస్తామని తెలిపింది. నిన్న విడుదల చేసిన ఫైనల్ కీ ని వెబ్సైట్ నుండి వెంటనే తొలగించిన సంగతి తెలిసిందే.
జేఈఈ మెయిన్స్ – 1 & 2 లలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులు జెఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్ లో ర్యాంకుల ఆధారంగా ప్రతిష్టాత్మక ఐఐటీలలో సీట్లు కల్పిస్తారు.
JEE MAINS 2025 WEBSITE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్