BIKKI NEWS (APR. 20) : JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL. జేఈఈ మెయిన్స్ 2025 కటాఫ్ మార్కులను కేటగిరీ వారీగా ప్రకటించారు.
JEE MAINS 2025 CUTOFF MARKS OFFICIAL
మొత్తం 2,50,236 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షలకు అర్హత సాదించారు.
కేటగిరీ వారిగా కటాఫ్ మార్కులు మరియు అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్యను చూద్దాం.
- జనరల్ : 93.102 – 97,321
- EWS : 80.383 – 25,009
- OBC : 79.431 – 67,614
- SC : 61.152 – 37,519
- ST : 47.902 – 18,823
- PwD : 0.007 – 3,950
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు