BIKKI NEWS (MAY 09) : ipl 2025 postponed. ఐపీఎల్ గా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ipl 2025 postponed
పంజాబ్ ఢిల్లీ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన నిన్నటి మ్యాచ్ ను కూడా ఆర్జంతరంగా మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరగడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత మిగిలిన మ్యాచ్ లకు షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్