Home > EDUCATION > IIIT > IIIT BASARA – జూలై 7 నుంచి కౌన్సెలింగ్

IIIT BASARA – జూలై 7 నుంచి కౌన్సెలింగ్

BIKKI NEWS (JUNE 23) : IIIT BASARA COUNSELING 2025. తెలంగాణ రాష్ట్రం లోని రెండు ట్రిపుల్ ఐటీలకు 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సిలింగ్ జూలై 07న ప్రారంభమవుతుంది.

IIIT BASARA COUNSELING 2025.

ఈ విద్యా సంవత్సరం మొత్తం 20,258 దరఖాస్తులు వచ్చినట్లు వైస్ ఛాన్సలర్ ప్రకటన విడుదల చేశారు.

బాసర మరియు మహబూబ్ పగర్ లలో ట్రిపుల్ ఐటీ లు ఉన్న సంగతి తెలిసిందే.

ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాల కోసం అడ్మిషన్లు చేపట్టనున్న సంగతి తెలిసిందే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు