BIKKI NEWS (MARCH 22) : GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA. జ్ఞానపీఠ్ అవార్డు 2024 ను హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
GYANPEETH AWARD 2024 TO VINOD KUMAR SHUKLA
చత్తీస్ ఘడ్ కు చెందిన వినోద్ కుమార్ శుక్లా రచించిన “నౌకర్ కీ కమీజ్” అనే నవలకు 2024 జ్ఞాన పీఠ్ అవార్డు దక్కింది.
సాహిత్య రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన రచయితలకు కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞాన పీఠ్ అవార్డు.
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL