BIKKI NEWS (DEC. 15) : GROUP 2 EXAM ATTENDANCE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు సగంమంది కంటే ఎక్కువగానే గైర్హాజరు అయ్యారు.
GROUP 2 EXAM ATTENDANCE.
గ్రూప్ 2 తొలిరోజు పేపర్ – 1 కు 46.75% (2,57,981 మంది), పేపర్ – 2 కు 46.30% (2,55490 మంది) హజరయ్యారు.
ఈ నోటీపికేషన్ కు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 74.96% మందే హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇటీవలే నిర్వహించిన గ్రూప్ – 3 పరీక్షలకు కూడా ఇదే విధంగా సగంకంటే తక్కువగానే అభ్యర్థులు హజరుకావడం విశేషం.
- GOLD RATE – పెరిగిన బంగారం ధర
- UPSC CDSE – II – 2025 NOTIFICATION
- UPSC : NDA & NA 2025 (II) NOTIFICATION
- JEE ADV RESULTS – జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు
- Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు