Home > JOBS > TGPSC > GROUP 2 – గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు సగం మంది డుమ్మా

GROUP 2 – గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు సగం మంది డుమ్మా

BIKKI NEWS (DEC. 15) : GROUP 2 EXAM ATTENDANCE. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలకు తొలిరోజు సగంమంది కంటే ఎక్కువగానే గైర్హాజరు అయ్యారు.

GROUP 2 EXAM ATTENDANCE.

గ్రూప్ 2 తొలిరోజు పేపర్ – 1 కు 46.75% (2,57,981 మంది), పేపర్ – 2 కు 46.30% (2,55490 మంది) హజరయ్యారు.

ఈ నోటీపికేషన్ కు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 74.96% మందే హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.

ఇటీవలే నిర్వహించిన గ్రూప్ – 3 పరీక్షలకు కూడా ఇదే విధంగా సగంకంటే తక్కువగానే అభ్యర్థులు హజరుకావడం విశేషం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు