BIKKI NEWS : తెలంగాణ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంసెట్-2021 కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీ-ఆర్క్(ఆర్కిటెక్చరర్) కోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని (no fees for govt junior college students in engineering) ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు.
no fees for govt junior college students in engineering
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసినవారందరికీ ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్