Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BHAROSA – రైతు భరోసా పడని వారు AO ని సంప్రదించండి

RYTHU BHAROSA – రైతు భరోసా పడని వారు AO ని సంప్రదించండి

BIKKI NEWS (JUNE 19) : Farmers Contact AO for rythu bharosa. రైతు భరోసా నగదు జమ కాని రైతులు వ్యవసాయ అధికారులను వెంటనే సంప్రదించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

Farmers Contact AO for rythu bharosa

ఇప్పటికే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదును జమ చేశామని తెలిపారు. మిగిలిన రైతులకు కూడా సీఎం సూచించినట్లు తొమ్మిది రోజుల్లోనే రైతుబంధు నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

జూన్ 5 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసా నగదు జమ కాని వారు జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు.

జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సీజన్ రైతు భరోసా నగదును జమ చేస్తామని తెలిపారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు