BIKKI NEWS (JUNE 19) : Farmers Contact AO for rythu bharosa. రైతు భరోసా నగదు జమ కాని రైతులు వ్యవసాయ అధికారులను వెంటనే సంప్రదించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Farmers Contact AO for rythu bharosa
ఇప్పటికే నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు నగదును జమ చేశామని తెలిపారు. మిగిలిన రైతులకు కూడా సీఎం సూచించినట్లు తొమ్మిది రోజుల్లోనే రైతుబంధు నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
జూన్ 5 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసా నగదు జమ కాని వారు జూన్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు.
జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సీజన్ రైతు భరోసా నగదును జమ చేస్తామని తెలిపారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్