BIKKI NEWS (JUNE 25) : CBSE X CLASS EXAMS 2 TIMES. సీబీఎస్ఈ 2026 విద్యా సంవత్సరం నుండి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
CBSE X CLASS EXAMS 2 TIMES.
ఈ పరీక్షలను ఫిబ్రవరి మరియు మే మాసాలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి నెలలో నిర్వహించే మొదటి దశ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.
LATEST EDUCATION NEWS
మే నెలలో నిర్వహించే ఆప్షనల్ పరీక్షలకు విద్యార్థులు మార్కులు పెంచుకోవడం కోసం హాజరు కావడం లేదా కాకపోవడం విద్యార్థుల ఇష్టం.
ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు మాత్రం ఏడాదికి ఒక్కసారి నిర్వహించనున్నారు.
- ASHA WORKER JOBS – అనంతపురం జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- DAILY GK BITS IN TELUGU 26th JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 26
- WORLD REFRIGERATION DAY – ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
- TRUMP – NOBEL PEACE – నోబెల్ శాంతి బహుమతి – ట్రంప్