హుస్నాబాద్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు

హుస్నాబాద్ (సెప్టెంబర్ – 23) : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు …

హుస్నాబాద్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలు Read More

కళాశాలలో జాతీయ సేవా దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ (సెప్టెంబర్ 23) : జాతీయ సేవా దినోత్సవ వేడుకలు ముందస్తుగా శనివారం నాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర హుస్నాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరునహరి రణధీర్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాల ఆవరణలో …

కళాశాలలో జాతీయ సేవా దినోత్సవ వేడుకలు Read More

మల్కాజ్గిరి కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు

మల్కాజ్గిరి/నేరేడ్మెట్ (సెప్టెంబర్ – 14) : ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్కాజిగిరిలో ఈరోజు హిందీ అధ్యాపకులు డాక్టర్.గోపి ఆధ్వర్యంలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో హిందీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన,ఉపన్యాస పోటీలు నిర్వహించి విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ …

మల్కాజ్గిరి కళాశాలలో ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు Read More

జీజేసి హుస్నాబాద్ లో తెలుగు భాష దినోత్సవం

హుస్నాబాద్ (ఆగస్టు – 29) : జాతీయ సేవా పథకం ( N.S.S) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ నల్లా రామచంద్రారెడ్డి గారి అధ్యక్షత గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని …

జీజేసి హుస్నాబాద్ లో తెలుగు భాష దినోత్సవం Read More

లెక్చరర్స్ అసోసియేషన్ 475 నూతన కమిటీల ఎన్నిక

హనుమకొండ (ఆగస్టు – 20) : తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 (TGGLA 475) రాష్ట్ర స్థాయి సమావేశం న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ హనుమకొండ నందు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ అధ్యక్షుతన …

లెక్చరర్స్ అసోసియేషన్ 475 నూతన కమిటీల ఎన్నిక Read More

జీజేసి హుస్నాబాద్ బాలికల కళాశాలలో స్వచ్ఛభారత్

హుస్నాబాద్ (ఆగస్టు – 18) : జాతీయ సేవా పథకం (N.S.S.) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీ నల్ల రామచంద్ర …

జీజేసి హుస్నాబాద్ బాలికల కళాశాలలో స్వచ్ఛభారత్ Read More

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం

జనగాం (ఆగస్టు – 15) : కళ్లెం గ్రామంలో ఈ రోజు స్నేహ యూత్ ఆధ్వర్యంలో 77వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థి ప్రభుత్వ అధ్యాపకులు మబ్బు పరశురాం గారు కళ్లెం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అధిక …

ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం Read More