BIKKI NEWS (MAY 05) : BASARA IIIT ADMISSIONS 2025 FAKE NEWS. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ – బాసర ట్రిపుల్ ఐటీ లో 2025 – 26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాని నకిలీ వార్తలు చలామణి అవుతున్నట్లు బాసర ట్రిపుల్ ఐటీ ప్రకటించింది..
BASARA IIIT ADMISSIONS 2025 FAKE NEWS.
తాము ఇంతవరకు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయలేదని త్వరలోనే విడుదల చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది.
నకిలీ వార్తలను చూసి మోసపోవద్దని, అధికారిక వార్తల కోసం తమ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలని పేర్కొంది.
పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా బాసర ట్రిపుల్ ఐటిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో (6 సంవత్సరాల) ప్రవేశం కల్పిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్