Home > EDUCATION > AP PGCET > AP PGCET 2025 – ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్

AP PGCET 2025 – ఏపీ పీజీసెట్ నోటిఫికేషన్

BIKKI NEWS (APR. 04) : AP PGCET 2025 NOTIFICATION. ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.

AP PGCET 2025 NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలో వాటి అనుబంధ కళాశాలలో వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏపీ పీజీ సెట్ 2025 ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది.

కోర్సుల వివరాలు : ఎంఎస్సీ‌ ఎంకాం, ఎంఏ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎంఎల్ఐబీఎస్సీ కోర్సులు

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా చివరి ఏడాది చదువుతూ ఉండాలి

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఎప్రిల్ 02 నుంచి మే 05 వరకు.

హల్ టిక్కెట్లు విడుదల : మే 30 నుంచి

ప్రవేశ పరీక్ష తేదీలు : జూన్ 9 నుంచి 13 వరకు

ఫలితాలు విడుదల :.జూన్ – 25న

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా

పరీక్ష ఫీజు : 850/- (బీసీ – 750/-, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ – 650/-)

1,000/- ఆలస్య రుసుముతో – మే 15
2,000/- ఆలస్య రుసుముతో – మే 20
4,000/- ఆలస్య రుసుముతో – మే 24
10,000/- ఆలస్య రుసుముతో – మే 25

వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/PGCET/PGCET/PGCET_HomePage.aspx

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు