BIKKI NEWS (JUNE 23) : AP IIIT 2025 RESULTS. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీలలో 2025 ప్రవేశాలు కోసం ఫలితాలను ఈరోజు విడుదల చేశారు.. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలను కింద ఇవ్వబడిన పొందవచ్చు.
AP IIIT 2025 RESULTS
మొత్తం 4,400 సీట్లు అందుబాటులో కలవు. వీటికి 50,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు.
ఏపీలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం లలో నాలుగు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ & టెక్నాలజీ సంస్థలు కలవు.
AP IIIT 2025 RESULTS
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్