Home > RESULTS > RGUKT IIIT 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ ఫలితాలు

RGUKT IIIT 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ ఫలితాలు

BIKKI NEWS (JUNE 23) : AP IIIT 2025 RESULTS. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీలలో 2025 ప్రవేశాలు కోసం ఫలితాలను ఈరోజు విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలను ఈరోజు సాయంత్రం 5.00 గంటల తర్వాత పొందవచ్చు.

AP IIIT 2025 RESULTS

మొత్తం 4,400 సీట్లు అందుబాటులో కలవు. వీటికి 50,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నారు.

ఏపీలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం లలో నాలుగు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ & టెక్నాలజీ సంస్థలు కలవు.

AP IIIT 2025 RESULTS

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు