BIKKI NEWS (APR. 16) : AP DSC NOTIFICATION 2025 WITH 16347 POSTS. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో 16,347 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ జారీ చేస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
AP DSC NOTIFICATION 2025 WITH 16347 POSTS.
ఎస్సీ వర్గీకరణ కు మంగళవారం నాడు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు అలాగే ఈ వర్గీకరణ పై రెండు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేస్తామని తెలిపారు.
తదనంతరం డీఎస్సీ 2025 నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ కొరకే డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిపారు.
ఇప్పటికే ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రత్యేక విద్య టీచర్ పోస్టులకు సంబంధించి 2260 పోస్టుల భర్తీ కొరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటికి కూడా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
- Degree admissions 2025 – బీసీ డిగ్రీ గురుకులాల్లో అడ్మిషన్లు
- JEE MAINS (II) RESULT 2025 : జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
- STOCK MARKET – లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు
- తెలుగు భాషా పరిరక్షణకు నడుం బిగించిన తెలుగు అధ్యాపకులు
- GOLD RATE – పెరిగిన బంగారం, వెండి, ప్లాటినం ధరలు