BIKKI NEWS (JULY 05) : AP DSC 2025 RECRUITMENT UPTO AUGUST. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియను ఆగస్టులోగా పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు.
AP DSC 2025 RECRUITMENT UPTO AUGUST.
ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా కొన్ని సబ్జెక్టులు మినహా ప్రాథమిక కీ లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను వేగవంతం చేసి ఆగస్టు నాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సమీక్ష సమావేశంలో తెలిపారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా వీలైనంత త్వరగా టీచర్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్