BIKKI NEWS (JUNE 29) : Annadhaatha Sukhibhava in 3 sessions saya CM. ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నగదును ఏడాదికి మూడు విడతల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జూలై నెలలో మొదటి విడత కింద నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు.
Annadhaatha Sukhibhava in 3 sessions saya CM
కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమృద్ధి యోజన పథకం ఎలా అయితే ఏడాదికి మూడు విడతల్లో నగదు జమ చేస్తుందో… అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.
రైతుల ఖాతాల్లో ఏడాదికి 20వేల రూపాయల చొప్పున నగదు పడేలా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
- CURRENT AFFAIRS JUNE 27th 2025 – కరెంట్ అఫైర్స్
- Annadhaatha Sukhibhava – 3 విడతల్లో అన్నదాత సుఖీభవ
- DOST 2025 – మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు పూర్తి
- EMPLOYEES HEALTH SCHEME – త్వరలో ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం మంత్రి దామోదర
- TESLA SELF DRIVING CAR – తనని తాను డెలివరీ చేసుకున్న కారు