BIKKI NEWS (JUNE 20) : Annadhaatha Sukhibhava 14 thousand. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏడాదికి రెండు విడతలలో 7,000/- రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు సమాచారం.
Annadhaatha Sukhibhava 14 thousand
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి 3,000/- రూపాయలు చొప్పున రెండు విడతలలో 6,000/- జమ చేయనున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మొత్తం కలిపి సంవత్సరానికి 20,000/- రూపాయల
మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేయనుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000/- కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000/- చొప్పున ఉండనుంది.
ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతలో భాగంగా 7,000/- రూపాయల నగదును జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత కింద 6,000/- జమ చేసే అవకాశం ఈ నెలలోనే ఉంది.
- World Music Day – ప్రపంచ సంగీత దినోత్సవం
- Annadhaatha Sukhibhava – 20 కాదు 14 వేలే
- TG EdCET 2025 RESULTS
- RRB RPF CONSTABLE RESULTS కోసం క్లిక్ చేయండి
- EdCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి