BIKKI NEWS (JUNE 17) : ANNA DHAATHA SUKHIBHAVA 2025 SCHEME – ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమ కొరకు రైతులు ఈ – కేవైసీ కోసం రైతు సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ANNA DHAATHA SUKHIBHAVA 2025 SCHEME
రాష్ట్రవ్యాప్తంగా 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 వివరాలను ఈకేవైసీ వివరాలను ఆటో అప్డేట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేస్తే ఈ కేవైసీ పూర్తవుతుందని, ఈ ప్రక్రియను జూన్ 20 కల్లా పూర్తి చేయాలని రైతులకు సూచించింది.
ANNA DHAATHA SUKHIBHAVA AMOUNT CREDIT DATE
జూన్ 20న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
- PUNE FILM INSTITUTE ADMISSION 2025. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్లు
- ANNA DHAATHA SUKHIBHAVA – ఏపీ రైతులకు శుభవార్త
- KVS JOBS – బేగంపేట కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు జాబ్స్
- KGBV JOBS – కరీంనగర్ జిల్లా కేజీబివీ లలో కాంట్రాక్టు ఉద్యోగాలు
- SIPRI REPORT 2025 – ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు – సంచలన రిపోర్ట్