MILLETS YEAR – చిరుధాన్యాల సంవత్సరంగా 2023

BIKKI NEWS : 2023 సంవత్సరాన్ని “చిరుధాన్యాల సంవత్సరం”గా (MILLETS YEAR 2023) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

‘‘దేశీయంగా నూనె గింజల పంటల పెంపు, రసాయన రహిత వ్యవసాయానికి ప్రోత్సాహం, నదుల అనుసంధానానికి శ్రీకారానికి పెద్ద పీట వేస్తాం’’ అని చెప్పారు. కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తామని తెలిపారు.