BIKKI NEWS (APRIL 25) : JEE MAINS SESSION 2 RESULT RELEASED BY NTA – జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల పలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
JEE MAIN 2 RESULTS తోపాటు స్కోర్ కార్డులను విడుదల చేశారు. డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింక్ ను క్లిక్ చేయండి
జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు పొందిన 2.50లక్షల మందికి.. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.