BIKKI NEWS (MARCH. 04) : DA 3% HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES. ఉద్యోగులకు 3% డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఈ నెలలోనే తీసుకోనున్నట్లు సమాచారం.
DA 3% HIKE FOR CENTRAL GOVERNMENT EMPLOYEES
ప్రస్తుతం 7వ వేతన సంఘం ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంది. ఇప్పటికే 53% డీఏ అమలులో ఉంది. ప్రస్తుతం మూడు శాతం పెంచడం ద్వారా డేఏ 56 శాతానికి చేరనుంది.
కేంద్రం ఏడాదికి రెండుసార్లు జనవరి మరియు జూలై మాసాలలో డీఏ ను ప్రకటిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో కనీసం రెండు డీఏ లను ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు