BIKKI NEWS (MARCH 12) : AP EAPCET 2025 NOTIFICATION. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈఏపీసెట్ 2025 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
AP EAPCET 2025 NOTIFICATION
జేఎన్టీయూ – కాకినాడ ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది.
అర్హతలు : ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులు (MPC , BPC)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 – 2025 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు.
పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో 160 మార్కులకు మల్టీపుల్ ఛాయిస్ పద్దతిలో నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు :
- మే 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు
- మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th